Vadde Naveen |వడ్డే నవీన్… 1996లో వచ్చిన క్రాంతి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ సినిమా అంతగా పాపులర్ అవ్వకపోయినా..ఆ తర్వాత 1997లో వచ్చిన కోరుకున్న ప్రియుడు సినిమాతో వడ్డే నవీన్… హిట్ కొట్టాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో నవీన్కు వరుస సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి.ఆ తర్వాత పెళ్లి, మనసిచ్చి చూడు , లవ్ స్టోరీ 1999 స్నేహితులు , నా హృదయంలో నిదురించే చెలీ , ప్రేమించేమనసు, మా బాలాజీ , చాలా బాగుంది, బాగున్నారా మా ఆవిడమీదొట్టు – మీ ఆవిడ చాలా మంచిది, చెప్పాలని ఉంది , అయోధ్య (సినిమా), ఆదిలక్ష్మి , నా ఊపిరి ఎటాక్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించారు.
వడ్డే నవీన్ కెరీర్
నవీన్ తండ్రి వడ్డే రమేష్ తెలుగులో చాలా సినిమాలకు నిర్మాతగా ఉన్నారు. దంతా పక్కన పెడితే 2010 వ సంవత్సరం వరకు వడ్డే నవీన్ యాక్టీవ్ గా సినిమాలు చేస్తూ ఉండేవాడు. కానీ ఆయన మార్కెట్ 2003 వ సంవత్సరం లోనే పూర్తిగా పోయింది. అయినా కూడా ఈయనతో సినిమాలు చేసే వాళ్ళు ఉండేవారు. అలా 2010 వరకు కెరీర్ ని నెట్టుకొచ్చిన ఆయన, ఆ తర్వాత సినిమాల్లో కనిపించకుండా పోయాడు. మళ్ళీ 2016 వ సంవత్సరంలో మంచు మనోజ్ హీరో గా నటించిన ‘ఎటాక్’ చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చాడు.ఇక వడ్డే నవీన్ సినిమాల గురించి చాలామందికి తెలుసు కానీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు.

ముఖ్యంగా వడ్డే నవీన్ కు టాలీవుడ్ లోని ఓ స్టార్ హీరో బావమరిది అవుతాడు అన్న సంగతి అది కొద్ది మందికి మాత్రమే తెలుసు. వడ్డే నవీన్ నందమూరి ఫ్యామిలీకి చెందిన అమ్మాయినే మొదట వివాహం చేసుకున్నాడు.నందమూరి తారక రామారావు కుమారుడు అయిన రామకృష్ణ కూతురు చాముండేశ్వరిని వడ్డే నవీన్ మొదట వివాహం చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వారు విడిపోయారు. అంతేకాకుండా వ్యక్తిగత సమస్యల వల్లే వడ్డె నవీన్ సినిమాలకు దూరమయ్యారని కూడా ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఆ తర్వాత వడ్డే నవీన్ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు.
డైరెక్టర్ గా కూడా ,,
తాజాగా నవీన్ కుమారుడు వడ్డే జిష్ణు పంచకట్టు వేడుక హైదరాబాద్ మాదాపూర్ లోని ఆవాస హోటల్లో అత్యంత వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై చిరంజీవి జిష్ణుకు శుభాశీస్సులు అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి, శ్రీమతి సురేఖా, కళాబంధు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి, ప్రముఖ నిర్మాత, నటులు మురళీమోహన్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, సునీల్, వేణు తొట్టెంపూడి, శ్రీకాంత్ ఆయన సతీమణి ఊహా, రోజా, శివాజీ రాజా, నిర్మాత సి.కళ్యాణ్, రాశి, హేమ, శివ బాలాజీ ఆయన సతీమణి మధులత తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.ప్రముఖ నిర్మాణ సంస్థ విజయ మాధవి పిక్చర్స్ అధినేతలైన వడ్డే సోదరులు కీర్తిశేషులు వడ్డే శోభనాద్రి, వడ్డే రమేష్ల దివ్యాశీస్సులతో జరిగిన ఈ కార్యక్రమంలో వడ్డే సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read : అనుష్క ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అతనేనా..?
ఈ మద్యనే వడ్డే నరేశ్ నిర్మాత వడ్డే రమేష్ ఈ రోజు హైదరాబాద్ లో మరణించారు. గత కొద్ది రోజులుగా కాన్సర్ తో భాదపడుతున్న ఆయన కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. నిర్మాత వద్దే రమేష్ హీరో వడ్డే నవీన్ కి తండ్రి.నిర్మాత వడ్డే రమేష్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని పాపులాస్ సినిమాలను నిర్మించాడు. ఎన్.టి.ఆర్ గారితో ‘బొబ్బులి పులి’, కృష్ణం రాజుతో ‘కటకటాల రుద్రయ్య’, చిరంజీవితో ‘లంకేశ్వరుడు’ లాంటి కొన్ని సినిమాలను నిర్మించారు. అలాగే రాజశేఖర్ హీరోగా ‘అమ్మ కొడుకు’ సినిమాతో డైరెక్టర్ గా కూడా మారాడు.వడ్డే రమేష్ ఇండస్ట్రీలో మంచి పేరున్న వ్యక్తి, ఈ విషయం విన్న సినీ ప్రముఖులు షాక్ కి గురయ్యారు.
నెగిటివ్ షేడ్స్
ఇక ఈ మధ్య కాలంలో వడ్డే నవీన్ ఎటాక్ అనే సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. సినిమా వచ్చిన విషయం కూడా ఎంతో మంది ప్రేక్షకులకు తెలియదు అని చెప్పాలి. అయితే వడ్డే నవీన్ తన కెరీర్లో కథల ఎంపిక దర్శకుల ఎంపికలో చేసిన పొరపాట్ల కారణంగానే కెరీర్ మొత్తం ఫ్లాప్ అయింది అని తెలుస్తోంది. ఇలా వడ్డే నవీన్ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఎక్కువ సినిమాలు మాత్రం ఫ్లాప్ గానే మిగిలిపోయాయి. కొన్ని సినిమాలు విజయం సాధించిన అతని కెరీర్ కు ఉపయోగపడలేదు. ప్రస్తుతం పలు వ్యాపార తో బిజీగా ఉన్నాడు వడ్డే నవీన్. ఏది ఏమైనా ఈ నిన్నటితరం హీరో ఒక్కసారైనా మీడియా ముందుకు రాకపోతాడా అని ఎంతోమంది అభిమానులు ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి.

తాజాగా బిగ్బాస్ జాబితాలో హీరో వడ్డె నవీన్ కూడా చేరాడు. ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన నవీన్ చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. సినిమాల్లో తప్ప మరే ఈవెంట్లోనూ నవీన్ కనిపించడు. వాడే నవీన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడో కూడా చాలా మందికి తెలియదు.అయినప్పటికీ ఆయన సినిమాలు ఇప్పటికీ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా నవీన్ కు మహిళా ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే వడ్డే నవీన్ని సీజన్ సిక్స్లో భాగానికి ఆహ్వానించారు బిగ్బాస్. షోలో పాల్గొనేందుకు నిరాకరించినట్లు సమాచారం. తర్వాత ఒప్పించి భారీ రెమ్యునరేషన్ ఇచ్చాడు. ఇదే నిజమైతే ఆరో సీజన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు.ఇక పోతే ఇప్పటికే సుమన్, జగపతిబాబు వంటివారు విలన్ పాత్రల్లో రాణిస్తుండగా ఇప్పుడు ఆ జాబితాలో మరో్ హీరో చేరుతున్నారు.
Also Read : నాకు ఆరుగురు భర్తలు .. నటి అన్నపూర్ణ షాకింగ్ కామెంట్స్ ,
అయితే, అమాయకమైన మొఖంతో కనిపించే ఆ హీరోను విలన్ గా ఊహించడానికే ఆశ్చర్యమేస్తోంది. పెళ్లి, మనసిచ్చి చూడు, చాలా బాగుంది, నా ఊపిరి వంటి చిత్రాలల్లో హీరోగా నటించిన వడ్డే నవీన్ త్వరలో విలన్ గా కనిపించనున్నారు. మంచు మనోజ్ హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నవీన్ విలను పాత్ర పోషించనున్నట్లు సమాచారం. శ్రీమతి కళ్యాణం చిత్రం తర్వాత వడ్డే నవీన్ ఏ చిత్రం ఒప్పుకోలేదు. ఇప్పుడు విలన్ గా రీ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స
ఇది ఇలా ఉంటే శ్రీకాంత్( Srikanth ) హీరోగా రాశి హీరోయిన్ గా వచ్చిన ‘ప్రేయసి రావే ‘సినిమాలో మొదట హీరోగా వడ్డే నవీన్ ను తీసుకోవాలని అనుకున్నారు.కానీ కొన్ని అనుకోని కారణాలవల్ల ఈ సినిమాలో మళ్ళీ శ్రీకాంత్ హీరోగా చేయాల్సి వచ్చింది.అయితే ఈ సినిమాకి డైరెక్టర్ అయిన చంద్ర మహేష్ మొదట నవీన్ ను హీరోగా తీసుకుందామని అనుకున్నారట.కానీ డాక్టర్ డి రామానాయుడు మాత్రం శ్రీకాంత్ అయితే బాగుంటాడు అని చెప్పడంతో శ్రీకాంత్ ను తీసుకొని ఈ సినిమాని చేశారని అప్పట్లో వార్తలైతే వచ్చాయి.ఇక ఈ సినిమాని కనక వడ్డే నవీన్ చేసినట్లయితే ఆయన కెరియర్ లో ఒక మంచి హిట్ అయితే పడేది.
తాజాగా నవీన్ కుమారుడు వడ్డే జిష్ణు పంచకట్టు వేడుక హైదరాబాద్ మాదాపూర్ లోని ఆవాస హోటల్లో అత్యంత వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై చిరంజీవి జిష్ణుకు శుభాశీస్సులు అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి, శ్రీమతి సురేఖా, కళాబంధు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి, ప్రముఖ నిర్మాత, నటులు మురళీమోహన్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, సునీల్, వేణు తొట్టెంపూడి, శ్రీకాంత్ ఆయన సతీమణి ఊహా, రోజా, శివాజీ రాజా, నిర్మాత సి.కళ్యాణ్, రాశి, హేమ, శివ బాలాజీ ఆయన సతీమణి మధులత తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.ప్రముఖ నిర్మాణ సంస్థ విజయ మాధవి పిక్చర్స్ అధినేతలైన వడ్డే సోదరులు కీర్తిశేషులు వడ్డే శోభనాద్రి, వడ్డే రమేష్ల దివ్యాశీస్సులతో జరిగిన ఈ కార్యక్రమంలో వడ్డే సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ మద్యనే వడ్డే నరేశ్ నిర్మాత వడ్డే రమేష్ ఈ రోజు హైదరాబాద్ లో మరణించారు. గత కొద్ది రోజులుగా కాన్సర్ తో భాదపడుతున్న ఆయన కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. నిర్మాత వద్దే రమేష్ హీరో వడ్డే నవీన్ కి తండ్రి.నిర్మాత వడ్డే రమేష్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని పాపులాస్ సినిమాలను నిర్మించాడు. ఎన్.టి.ఆర్ గారితో ‘బొబ్బులి పులి’, కృష్ణం రాజుతో ‘కటకటాల రుద్రయ్య’, చిరంజీవితో ‘లంకేశ్వరుడు’ లాంటి కొన్ని సినిమాలను నిర్మించారు. అలాగే రాజశేఖర్ హీరోగా ‘అమ్మ కొడుకు’ సినిమాతో డైరెక్టర్ గా కూడా మారాడు.వడ్డే రమేష్ ఇండస్ట్రీలో మంచి పేరున్న వ్యక్తి, ఈ విషయం విన్న సినీ ప్రముఖులు షాక్ కి గురయ్యారు.
ఇక ఈ మధ్య కాలంలో వడ్డే నవీన్ ఎటాక్ అనే సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. సినిమా వచ్చిన విషయం కూడా ఎంతో మంది ప్రేక్షకులకు తెలియదు అని చెప్పాలి. అయితే వడ్డే నవీన్ తన కెరీర్లో కథల ఎంపిక దర్శకుల ఎంపికలో చేసిన పొరపాట్ల కారణంగానే కెరీర్ మొత్తం ఫ్లాప్ అయింది అని తెలుస్తోంది. ఇలా వడ్డే నవీన్ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఎక్కువ సినిమాలు మాత్రం ఫ్లాప్ గానే మిగిలిపోయాయి. కొన్ని సినిమాలు విజయం సాధించిన అతని కెరీర్ కు ఉపయోగపడలేదు. ప్రస్తుతం పలు వ్యాపార తో బిజీగా ఉన్నాడు వడ్డే నవీన్. ఏది ఏమైనా ఈ నిన్నటితరం హీరో ఒక్కసారైనా మీడియా ముందుకు రాకపోతాడా అని ఎంతోమంది అభిమానులు ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి.
నవీన్ తన కెరీర్లో కథల ఎంపిక దర్శకుల ఎంపికలో చేసిన పొరపాట్ల కారణంగానే కెరీర్ మొత్తం ఫ్లాప్ అయింది అని తెలుస్తోంది. ఇలా వడ్డే నవీన్ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఎక్కువ సినిమాలు మాత్రం ఫ్లాప్ గానే మిగిలిపోయాయి. కొన్ని సినిమాలు విజయం సాధించిన అతని కెరీర్ కు ఉపయోగపడలేదు. ప్రస్తుతం పలు వ్యాపార తో బిజీగా ఉన్నాడు వడ్డే నవీన్. ఏది ఏమైనా ఈ నిన్నటితరం హీరో ఒక్కసారైనా మీడియా ముందుకు రాకపోతాడా అని ఎంతోమంది అభిమానులు ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి.